విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖ జిల్లాలో చిట్టీ వేసి మోసపోయి మహిళ ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Vishakapatnam
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా గొల్ల నారాయణపురం గ్రామంలో చిట్టీ వేసి మోసపోయిన కళావతి అనే మహిళ గురువారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. పరమేశ్వర్ అనే వ్యక్తి చిట్టీలో పేరుతో కోటీ పాతిర లక్షల రూపాయల మేరకు కుచ్చుటోపి పెట్టి నాలుగు రోజుల క్రితం పరారయ్యాడు.

పరమేశ్వర్ పారిపోవడంతో కట్టిన డబ్బులు కూడా రావని మనస్తాపం చెంది కళావతి ఫ్యాన్ కు ఉరి వేసుకుని మరణించింది. భర్తకు తెలియకుండా కళావతి పరమేశ్వర్ వద్ద ఆరు లక్షల రూపాయల చిట్టీ వేసింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X