ఓదార్పు యాత్ర చేపట్టేందుకే వైయస్ జగన్ నిర్ణయం
అంబటి రాంబాబు చెప్పిన వివరాల ప్రకారం - జగన్ ఈ నెల 6వ తేదీన ఇడుపులపాయ వెళ్లి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత హైదరాబాదు వచ్చి ఏడో తేదీన ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైల్లో శ్రీకాకుళం బయలుదేరుతారు. ఈ నెల 8వ తేదీ నుంచి శ్రీకాకుళం జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర నిర్వహిస్తారు. ఆ తర్వాత 11 నుంచి 15వ తేదీ వరకు తూర్పు గోదావరి జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర చేస్తారు.
Comments
వైయస్ జగన్ కాంగ్రెసు సోనియా గాంధీ అంబటి రాంబాబు శ్రీకాకుళం హైదరాబాద్ ys jagan congress sonia gandhi srikakulam ambati rambabu hyderabad
Story first published: Thursday, July 1, 2010, 13:55 [IST]