వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహార్ నదిలో పడవ మునిగి 45 మంది మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

45 feared drowned as Boat Capsizes
పాట్నా: బీహార్ లోని పశ్చిమ చంపారన్ జిల్లా గండక్ నదిలో పడవ మునిగింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 45 మంది గల్లంతయ్యారు. వీరంతా మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ విషాద సంఘటన శుక్రవారం ఉదయం జరిగింది. రన్హా నుంచి భగ్వాన్ పూర్ కు పడవ వెళ్తుండగా ఘోరియా ఘాట్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

నది నుంచి ఇప్పటి వరకు మూడు మృతదేహాలను వెలికి తీశారు. గాలింపు చర్యలు జరుగుతున్నాయి. సీనియర్ అధికారులు సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X