సత్యం రాజును కోర్టుకు తెస్తే ప్రాణాలకే ముప్పు: లాయర్స్

రామలింగరాజుకు వైద్యం కొనసాగించే విషయం ఈనెల 14న తరువాత తేలుస్తామన్నారు. దీనివల్ల విచారణలో జాప్యం జరుగుతున్నందున రామలింగరాజును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరపాలని సీబీఐ వాదించింది. రోగనిరోధక శక్తి తగ్గిపోయిన రాజును కోర్టుకు తీసుకువస్తే ఆయన ప్రాణాలకే ముప్పు ఉంటుందని ఆయన న్యాయవాదులు వాదించారు. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు ఈనెల 5వ తేదీకి వాయిదావేసింది.
More From
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications