బిసి నేత కృష్ణయ్య ఆందోళన వెనక వైయస్ జగన్?

కాగా, జగన్ తో భేటీ అనంతరం కృష్ణయ్య మాట్లాడి వైనాన్ని బట్టి కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చునని చెబుతున్నారు. తన దీక్షకు మద్దతిచ్చినవారందరినీ కలిసి కృతజ్ఞతలు చెప్పాలని అనుకున్నానని, అందులో భాగంగానే తాను జగన్ ను కలిశానని కృష్ణయ్య చెప్పారు. తమ భేటీలో ఏ విధమైన రాజకీయాలు చర్చకు రాలేదని ఆయన చెప్పారు. వైయస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కొనసాగించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఫీజుల రీయంబర్స్ మెంటుపై కృష్ణయ్య చేపట్టిన ఆందోళనకు జగన్ నేతృత్వంలోని సాక్షి దినపత్రికలో అధిక ప్రాధాన్యం ఇచ్చిన విషయం తెలిసిందే. దీక్షకు ముందు ఆర్. కృష్ణయ్యతో సాక్షి టీవీ చానెల్ లో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని బట్టి కృష్ణయ్య దీక్ష వెనక జగన్ పాత్ర తెలిసిపోతుందని అంటున్నారు.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications