బిసి నేత కృష్ణయ్య ఆందోళన వెనక వైయస్ జగన్?

కాగా, జగన్ తో భేటీ అనంతరం కృష్ణయ్య మాట్లాడి వైనాన్ని బట్టి కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చునని చెబుతున్నారు. తన దీక్షకు మద్దతిచ్చినవారందరినీ కలిసి కృతజ్ఞతలు చెప్పాలని అనుకున్నానని, అందులో భాగంగానే తాను జగన్ ను కలిశానని కృష్ణయ్య చెప్పారు. తమ భేటీలో ఏ విధమైన రాజకీయాలు చర్చకు రాలేదని ఆయన చెప్పారు. వైయస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కొనసాగించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఫీజుల రీయంబర్స్ మెంటుపై కృష్ణయ్య చేపట్టిన ఆందోళనకు జగన్ నేతృత్వంలోని సాక్షి దినపత్రికలో అధిక ప్రాధాన్యం ఇచ్చిన విషయం తెలిసిందే. దీక్షకు ముందు ఆర్. కృష్ణయ్యతో సాక్షి టీవీ చానెల్ లో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని బట్టి కృష్ణయ్య దీక్ష వెనక జగన్ పాత్ర తెలిసిపోతుందని అంటున్నారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications