వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉప ఎన్నికలకు 8 మంది కాంగ్రెసు అభర్ధులు క్లియర్

By Santaram
|
Google Oneindia TeluguNews

Srinivas
న్యూఢిల్లీ: అత్యంత ఊత్కంఠ భరితంగా జరుగనున్న తెలంగాణ ఉప ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఎఐసిసి ప్రకటించింది. తొలి జాబితాలో 8 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

నిజామాబాద్‌ - పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌
వరంగల్‌ వెస్ట్‌ - కొండపల్లి దయాసాగర్‌ రావు
చెన్నూరు(ఎస్సీ) - జి.వినోద్‌
సిరిసిల్ల - కె.కె మహేందర్ ‌రెడ్డి
సిర్పూరు - ఇంద్రకరణ్‌ రెడ్డి
ఎల్లారెడ్డి - మహ్మద్‌ అలీ షబ్బీర్‌
ధర్మపురి - లక్ష్మణ్ ‌కుమార్‌
వేములవాడ - ఆది శ్రీనివాస్‌

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X