వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భక్తులతో కిటకిటలాడుతున్న కలియుగ వైకుంఠం

By Santaram
|
Google Oneindia TeluguNews

Tirumala
తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. దేవదేవుని దర్శనానికి వేలాదిమంది భక్తులు తరలిరావడంతో క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. భక్తుల రాక ఎక్కువగా ఉండటంతో మహాలఘు దర్శనాన్ని అమలు చేస్తున్నారు. సర్వదర్శనానికి 13 గంటలు, శీఘ్రదర్శనానికి 6 గంటలు పడుతోంది.

ఇలా ఉండగా తిరుచానూరు శ్రీ సుందరరాజస్వామి అవతారోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి 7.15 గంటలకు స్వామివారు హనుమంత వాహనంపై పురవీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఇందులో భాగంగా స్వామి వారిని వేకువనే సుప్రభాతంతో మేల్కొల్పి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X