వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఒడిషాలో సెల్ టవర్ ను పేల్చేసిన మావోయిస్టులు
సాయుధులైన 50 మంది మావోయిస్టులు మందుపాతరతో సెల్టవర్ను పేల్చివేశారని పోలీసులు ఆదివారం తెలిపారు. తర్వాత ప్రభుత్వానికి, భద్రతా దళాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ సమీపంలోని అడవుల్లోకి పారిపోయారు.
Comments
Story first published: Sunday, July 11, 2010, 13:50 [IST]