వైయస్ జగన్ ఓదార్పు యాత్రపై నేను చెప్పేదేమీ లేదు: వీరప్ప మొయిలీ

ముఖ్యమంత్రి కె. రోశయ్యపై జగన్ చేసిన విమర్శలపై మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, ఆ విమర్శలకు రోశయ్య సమాధానం చెప్తారని ఆయన అన్నారు. తెలంగాణ ఉప ఎన్నికల ప్రచార సభలో తాను పాల్గొనడం లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య, మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. రాజ్యసభ సభ్యులు కెవిపి రామచందర్ రావు, వి. హనుమంతరావు తదితరులు మొయిలీని కలుసుకున్నారు.












Click it and Unblock the Notifications