బెయిల్ వద్దు, తిరిగి వెళ్లేది లేదు: మెజిస్ట్రేట్ తో చంద్రబాబు

రాత్రంతా తెలుగుదేశం నాయకులు ఐటిఐ కళాశాలలోనే ఉన్నారు. శనివారం ఉదయం కళాశాల ఆవరణ నుంచి బయటకు రావడానికి తెలుగుదేశం నాయకులు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తెలుగుదేశం నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు కింద పడిపోయారు. మీడియా వద్దకు రాకుండా తెలుగుదేశం నాయకులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications