తెలంగాణ బీడవుతుందని సోనియాకు తెలియదా: నాగం

మహారాష్ట్రలో ముంపు ప్రాంతానికి మనం డబ్బు కట్టామని నాగం జనార్థన్ రెడ్డి అన్నారు. ఓ ప్రాజెక్టు పరిధిలో మరో ప్రాజెక్టు ఎలా కడతారని ఆయన ప్రశ్నించారు. మహారాష్ట్రలో ఉన్న 13 ప్రాజెక్టులను తమ పార్టీ బృందానికి చూపాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆ ప్రాజెక్టులకు ఎన్ని అనుమతులున్నాయో చూపమని సవాల్ విసిరారు. తమ పార్టీ నేతల పట్ల చవాన్ ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. నేతలకు సౌకర్యాలు కల్పించాలని ఆయనను కోరతామని తెలిపారు. చంద్రబాబు, ప్రజాప్రతినిధుల పట్ల మానవత్వం లేకుండా ప్రవర్తించారన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ నాయకుల అరెస్టు, పరిణామాలపై తెలుగుదేశం సీనియర్ నాయకులు హైదరాబాదులో సమీక్షించారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications