చంద్రబాబు నాయుడు నిరాహార దీక్ష: టిడిపి నేతలకు అస్వస్థత

చంద్రబాబు పరిస్థితి కూడా అంత సజావుగా ఏమీ లేదు. అయినా ఆయన దీక్ష సాగిస్తున్నారు. దాదాపు పది మంది శాసనసభ్యులు అస్వస్థతకు గురయ్యారు. చంద్రబాబు సహా తెలుగుదేశం నాయకుల జ్యుడిషియల్ కస్టడీ సోమవారం సాయంత్రం ముగుస్తుంది. దీంతో వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచే అవకాశం ఉంది. ఆ తర్వాత వారిని నాందేడ్ జైలుకు తరలించే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. మరో వైపు చంద్రబాబును బాబ్లీ ప్రాజెక్టు వద్దకు తీసికెళ్లే ఆలోచన కూడా మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. కాగా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో మహారాష్ట్ర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications