చంద్రబాబు నాయుడు నిరాహార దీక్ష: టిడిపి నేతలకు అస్వస్థత

చంద్రబాబు పరిస్థితి కూడా అంత సజావుగా ఏమీ లేదు. అయినా ఆయన దీక్ష సాగిస్తున్నారు. దాదాపు పది మంది శాసనసభ్యులు అస్వస్థతకు గురయ్యారు. చంద్రబాబు సహా తెలుగుదేశం నాయకుల జ్యుడిషియల్ కస్టడీ సోమవారం సాయంత్రం ముగుస్తుంది. దీంతో వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచే అవకాశం ఉంది. ఆ తర్వాత వారిని నాందేడ్ జైలుకు తరలించే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. మరో వైపు చంద్రబాబును బాబ్లీ ప్రాజెక్టు వద్దకు తీసికెళ్లే ఆలోచన కూడా మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. కాగా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో మహారాష్ట్ర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications