కడప జిల్లాలో ఇద్దరు టిడిపి నేతల దారుణ హత్య
జంట హత్య కేసులో ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ మల్లారెడ్డి చెప్పారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు. నిందితులను పట్టుకుంటామని ఆయన చెప్పారు.
Comments
Story first published: Saturday, July 24, 2010, 12:29 [IST]