కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడప జిల్లాలో ఇద్దరు టిడిపి నేతల దారుణ హత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Kadapa dist map
కడప: కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు సోదరులను దుండగులు దారుణంగా హత్య చేశారు. చాపాడు మండలం నక్కలదిన్నెలో ఈ ఘటన చోటుచేసుకుంది. తెలుగుదేశం నేతలు శెట్టిపల్లి విశ్వనాథ్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డిని గుర్తుతెలియని ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దాడి చేసి హత్య చేశారు.

జంట హత్య కేసులో ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ మల్లారెడ్డి చెప్పారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు. నిందితులను పట్టుకుంటామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X