వైయస్ గనుల నిర్ణయాలపై హైకమాండ్ వేటు

రోశయ్య ముఖ్యమంత్రి కాగానే కర్నాటక మంత్రి, వైయస్ కు అత్యంత సన్నిహితుడు అయిన గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం గనుల అక్రమాలపై కూడా అధిష్ఠానం పోరాటం సాగిస్తోంది. గాలి జనార్దనరెడ్డి సాగిస్తున్న గనుల తవ్వకాల్లో ఇక్కడి పెద్దలకు వాటాలున్నాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. దాంతో ఓబుళాపురం అక్రమాలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. అడ్గగోలుగా వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులను కూడా కీలక బాధ్యతల నుంచి తప్పించింది. ఇదే కాకుండా చీమకుర్తి గ్రానైట్ తదితర వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్ధమవుతోంది. ఇదే సమయంలో జగన్ వర్గానికి కూడా చెక్ పెట్టవచ్చనేది ఢిల్లీ పెద్దల అభిప్రాయంగా చెబుతున్నారు. వైయస్ నిర్ణయాలను తిరగదోడడం ద్వారా జగన్ ఆర్థిక బలాన్ని నిర్వీర్యం చేయాలనేది కాంగ్రెసు అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది.
More From
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications