త్వరలో నిత్యానంద స్వామి ఆశ్రమానికి సినీ నటి రంజిత

గత 4 నెలలుగా నిత్యానంద గురించి, ఆశ్రమం గురించి మీడియాలో వాస్తవ విరుద్ధ కథనాలు వెలువడ్డాయని, హింసను వీడి, శాంతియుత మార్గంలో నడవాలన్న నిత్యానంద బోధనలకు కట్టుబడి ఇన్నాళ్లూ తాము సంయమనం పాటించామని వారు చెప్పారు. సోమవారం సాయంత్రం ఓ టీవీ చానల్లో నిత్యానందను నకిలీ స్వామిగా చిత్రీకరిస్తూ ఓ కథనం ప్రసారమైందని, నటి మాళవిక తన బిడ్డతో వచ్చి నిత్యానంద ఆశీస్సులు పొందడాన్ని వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. నటి రంజితతో నిత్యానంద ఏకాంతంలో ఉన్నట్లు వెలువడిన వీడియో సన్నివేశాలు వాస్తవం కాదని, ఈ వ్యవహారం కోర్టులో ఉన్నందున తాము అంతకన్నా ఎక్కువ మాట్లాడడం మంచిది కాదని వారన్నారు.
More From
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications