వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబ్లీపై టిడిపి సభ్యుల పట్టు: లోకసభ అరగంట వాయిదా

By Pratap
|
Google Oneindia TeluguNews

Telugudesam
న్యూఢిల్లీ: గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ తన ఆందోళనను కొనసాగిస్తోంది. లోక్‌ సభలో బాబ్లీపై చర్చకు తెలుగుదేశం పార్టీ సభ్యులు పట్టుబట్టారు. టిడిపి ఆందోళనకు వ్యతిరేకంగా శివసేన, బిజెపి సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్ మీరా కుమార్ ఎంతగా నచ్చజెప్పినప్పటికీ తెలుగుదేశం సభ్యులు తమ పట్టు వీడలేదు.

సభా కార్యక్రమాలు స్తంభించడదంతో స్పీకర్‌ మీరాకుమారి లోకసభను అర్థగంట వాయిదా వేశారు. అంతకుముందు తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు బాబ్లీపై రాజకీయ పరిష్కారం కోసం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వానికి, మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X