ప్రముఖ సాహితీవేత్త కోవెల సంపత్కుమారాచార్య కన్నుమూత

అలంకార, ఛందో శాస్త్రాల్లో ఆయనది అందె వేసిన చేయి. ఆయన రాసిన తెలుగు ఛందో అలకార శాస్త్ర గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. విశ్వనాథ అసంకలిత సాహిత్యాన్ని సాహిత్య లోకానికి అందించే పనిలో నిమగ్నమైన ఆయన అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారు. అలంకార, ఛందో శాస్త్రాలు, తెలంగాణ సాహిత్యం ఆయనకు ప్రియమైనవి. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఆయన అవార్డు తీసుకున్నారు. ఆయన మృతికి ప్రముఖ సాహిత్యవేత్త ఎస్వీ రామారావు సంతాపం ప్రకటించారు. కోవెల మృతి తెలుగు సాహిత్య విమర్శకు తీరని లోటు అని ఆయన అన్నారు.
More From
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications