వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ ఓదార్పు యాత్రపై అధిష్టానం కన్నెర్ర

By Pratap
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
న్యూఢిల్లీ: తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు వైస్ జగన్ ఓదార్పు యాత్రపై కాంగ్రెసు అధిష్టానం మరోసారి కన్నెర్ర చేసింది. జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొనవద్దని హైకమాండ్ పార్టీ ప్రజాప్రతినిధులకు, నాయకులకు హెచ్చరికలు జారీ చేసింది. జగన్ ఓదార్పు యాత్ర వ్యక్తిగతమని, అందువల్ల పార్టీ నాయకులు పాల్గొనకూడదని ఆదేశించింది. పార్టీ నిర్ణయాన్ని కాదని జగన్ ఓదార్పు యాత్రను కొనసాగిస్తున్నారని, పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించారని అభిప్రాయపడింది.

జగన్ ఆగస్టు 3వ తేదీ నుంచి ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అధిష్టానం హెచ్చరికలు జారీ చేసింది. పార్లమెంటు సభ్యుడు సందీప్ దీక్షిత్ మధ్యవర్తిత్వం విఫలం కావడంతో జగన్ పై అధిష్టానం మరింత కఠినంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X