వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ జగన్ ఓదార్పు యాత్రపై అధిష్టానం కన్నెర్ర
జగన్ ఆగస్టు 3వ తేదీ నుంచి ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అధిష్టానం హెచ్చరికలు జారీ చేసింది. పార్లమెంటు సభ్యుడు సందీప్ దీక్షిత్ మధ్యవర్తిత్వం విఫలం కావడంతో జగన్ పై అధిష్టానం మరింత కఠినంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు.
Comments
హైకమాండ్ ఓదార్పు యాత్ర వైయస్ జగన్ కాంగ్రెసు న్యూఢిల్లీ high command ys jagan congress odarpu yatra new delhi
Story first published: Friday, August 13, 2010, 12:54 [IST]