పెద్దల ఎమ్మార్ ప్రాపర్టీస్ గుట్టు విప్పిన ఈనాడు డైలీ

ఈనాడు వార్తాకథనం వివరాల ప్రకారం - రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కెవిపి రామచందర్ రావు భార్య కోటగిరి సునీత పేరు మీద 1277 గజాల స్థలం రిజిష్టర్ అయింది. దీని విలువ దాదాపు 5.1 కోట్లు రూపాయలు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పేరు మీద 1171 గజాల భూమి ఉంది. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైయస్ సుధీర్ రెడ్డి, ఆయన భార్య వైయస్ విద్యారెడ్డి పేరు మీద 1201 గజాల స్థలం ఉంది. తెలుగుదేశం పార్టీ నేత టి. దేవేందర్ గౌడ్ కుమారుడు విజయేందర్ పేరు మీద 1332 గజాల స్థలం ఉంది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కోడలు, బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణి పేరు మీద 2440 గజలా స్థలం ఉంది. సినీ నటుడు మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత శిరోద్కర్ పేర్ల మీద 1328 గజాల స్థలం రిజిష్టర్ అయింది. ఎల్బీ నగర్ కాంగ్రెసు శాసనసభ్యుడు డి. సుధీర్ రెడ్డి భార్య కమలారెడ్డి పేరు మీద 1122 గజాల స్థలం ఉంది.
ఇలా మరి కొందరి పేర్లను కూడా ఈనాడు దినపత్రిక వెల్లడించింది. ఆ భూముల విలువను కూడా తెలిపింది. ఒక్కొక్కరి పేరు మీద రిజిష్టర్ అయిన భూమి విలువ కోట్లాది రూపాయలు ఉంటుంది. వాటి విలువను చూస్తే సామాన్యుడి కళ్లు బైర్లు కమ్ముతాయి. అంత విలువైన భూములను, అంత పెద్ద యెత్తున కొందరికి కట్టబెడతారని వారు ఊహించి ఉండరు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications