చిరంజీవితో నటిస్తానంటున్న పిఆర్పీ నేత శోభారాణి

చిరంజీవి తన 150 చిత్రం చేయడానికి సిద్ధపడినప్పటికీ ఆ సినిమా దర్శకుడు ఎవరనేది నిర్ణయం కాలేదని తెలుస్తోంది. రోబో దర్శకుడు శంకర్ అవకాశం ఇస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు రోబో ఆడియో ఆవిష్కరణ సభలో ఆయన చెప్పారు. అయితే, శంకర్ అందుబాటులో ఉంటారా, లేదా అనేది తెలియడం లేదు. ఠాగూర్ చిత్రానికి దర్సకత్వం వహించిన వివి వినాయక్ గురించి కూడా ఆలోచన జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని స్వయంగా రామ్ చరణ్ తేజా నిర్మిస్తున్నారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications