టిటిడి ఉద్యోగి సురేష్ అత్మహత్య: మనస్తాపం వల్లనే

సురేష్ కుమార్ ఇంతకు ముందు టిటిడి ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి వద్ద సిసిగా పనిచేశాడు. ప్రస్తుతం సీనియర్ అకౌంటెంట్ గా ఉన్నాడు. ఆర్జిత సేవ కుంభకోణంలో 100 నుంచి 150 మందిని పాత్రధారులుగా పేర్కొంటూ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సురేష్ కుమార్ ను పిలిపించి గురువారం ప్రత్యేకాధికారి గంటకు పైగా మాట్లాడారని సమాచారం. ప్రత్యేకాధికారి మాటలకు అతను కలత చెంది తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
More From
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications