టిటిడి ఉద్యోగి సురేష్ అత్మహత్య: మనస్తాపం వల్లనే

సురేష్ కుమార్ ఇంతకు ముందు టిటిడి ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి వద్ద సిసిగా పనిచేశాడు. ప్రస్తుతం సీనియర్ అకౌంటెంట్ గా ఉన్నాడు. ఆర్జిత సేవ కుంభకోణంలో 100 నుంచి 150 మందిని పాత్రధారులుగా పేర్కొంటూ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సురేష్ కుమార్ ను పిలిపించి గురువారం ప్రత్యేకాధికారి గంటకు పైగా మాట్లాడారని సమాచారం. ప్రత్యేకాధికారి మాటలకు అతను కలత చెంది తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
More From
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications