విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మళ్లీ తెర మీదికి వచ్చిన దేవినేని నెహ్రూ, వంశీ గొడవ

By Pratap
|
Google Oneindia TeluguNews

Vallabhaneni Vamsi
విజయవాడ: కాంగ్రెసు నాయకుడు దేవినేని నెహ్రూ, తెలుగుదేశం నాయకుడు వల్లభనేని వంశీలకు మధ్య గ్రూప్ తగాదాలు విజయవాడలో మరోసారి తెర మీదికి వచ్చాయి. తమ ముందు హాజరు కావాల్సిందిగా విజయవాడ పోలీసు కమిషనర్ వల్లభనేని వంశీని, నెహ్రూ సోదరుడు బాజీ ప్రసాద్ కు ఆదేశాలు జారీ చేశారు. వారిద్దరు మంగళవారం సాయంత్రం సీతారామాంజనేయులు ముందు హాజరు కాబోతున్నారు. నెహ్రూకు, వంశీకి మధ్య రాజీ కుదిర్చేందుకే వారిద్దని సీతారామాంజనేయులు పిలిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వంశీ తన అనుచరులతో కలిసి సీతారామాంజనేయులు ముందుకు రానున్నారు.

నెహ్రూతో రాజీ పడే ప్రసక్తి లేదని వంశీ అంటున్నారు. తమవి వేర్వేరు పార్టీలని, తమ మధ్య గెట్టు తగాదాలు లేవని, తమవి ఆస్తి తగాదాలు కావని, అందువల్ల రాజీ పడే ప్రసక్తి ఉండదని ఆయన అన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై నెహ్రూ దాడులు చేయిస్తున్నారని, ఆ దాడులు ఆగేంత వరకు రాజీ సాధ్యం కాదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X