చిరుత దాడిలో చిత్తూరు జిల్లాలో 27 మందికి గాయాలు

Chiruta
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో చిరుత బీభత్సం సృష్టించింది. చిత్తూరు జిల్లాలోని పెద్దతిప్ప మండలంలోని మూడు గ్రామాలపై చిరుత దాడి చేసింది. దీంతో 27 మంది గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రుల్లో చికిత్స నిమిత్తం చేర్పించారు. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ దాడితో ఆ గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

కాగా, ఇంతకు ముందు చిరుత దాడులు చేసింది. గతంలో చిరుత దాడిలో చిత్తూరు జిల్లాలో ఓ రైతుకు చెందిన మూడు మేకలు మరణించాయి. అలాగే నల్లగొండ జిల్లాలోని చందంపేట మండలంలో గల గ్రామాలపై కూడా చిరుత దాడులు చేసిన సంఘటనలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+