వ్యూహంలో భాగంగానే మళ్లీ బాలినేని శ్రీనివాస రెడ్డి నోట అదే మాట

కాగా, వైయస్సారే లేకపోయిన తర్వాత తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని ఆయన అన్నారు. రాష్ట్రానికి జగన్ నాయకత్వం అవసరమని ఆయన మరోసారి అన్నారు. ఈ మాటల ద్వారా ఆయన పార్టీ అధిష్టానాన్ని రెచ్చగొట్టడానికి పూనుకున్నారా అనేది కూడా ప్రశ్న. ముఖ్యమంత్రి కె. రోశయ్య ఏదో సమయంలో సహనం కోల్పోయి చర్యలు తీసుకోవాలనేది కూడా ఆయన వ్యూహం కావచ్చు. తనపై చర్య తీసుకుంటే తమ రాజకీయ కార్యకలాపాల ఉధృతిని పెంచవచ్చునని అనుకుంటూ ఉండవచ్చు.












Click it and Unblock the Notifications