మీడియాపై ముఖ్యమంత్రి కె. రోశయ్య చురకలు

ఈసారి సకాలంలో ఒకేసారి రాష్ట్రమంతా వర్షాలు పడ్డాయని, దీంతో ఒకేసారి రాష్ట్రమంతా ఎరువులకు డిమాండ్ పెరిగిందని, డిమాండ్ కూడా పెరిగిందని, అయినా సకాలంలోనే ఎరువులను అందించామని ఆయన అన్నారు. రాష్టంలో ఎరువుల కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. గతంతో పోల్చుకుంటే ఇప్పటి వరకు ఎరువులను సక్రమంగానే సరఫరా చేశామని ఆయన అన్నారు. ఈ ఏడాది రెండు కోట్ల పది లక్షల టన్నుల ఆహారధాన్యాల దిగుబడి ఉంటుందని అంచనా వేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 48 వేల టన్నుల ఎరువుల నిల్వలు ఉన్నాయని, వాటిని రాష్టానికే కేటాయించే విధంగా కేంద్రాన్ని ఒప్పిస్తామని ఆయన చెప్పారు. ఇంత వరకు రైతులకు సరఫరా చేసిన ఎరువుల వివరాలను కూడా ఆయన మీడియాకు అందించారు.
More From
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications