మీడియాపై ముఖ్యమంత్రి కె. రోశయ్య చురకలు

ఈసారి సకాలంలో ఒకేసారి రాష్ట్రమంతా వర్షాలు పడ్డాయని, దీంతో ఒకేసారి రాష్ట్రమంతా ఎరువులకు డిమాండ్ పెరిగిందని, డిమాండ్ కూడా పెరిగిందని, అయినా సకాలంలోనే ఎరువులను అందించామని ఆయన అన్నారు. రాష్టంలో ఎరువుల కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. గతంతో పోల్చుకుంటే ఇప్పటి వరకు ఎరువులను సక్రమంగానే సరఫరా చేశామని ఆయన అన్నారు. ఈ ఏడాది రెండు కోట్ల పది లక్షల టన్నుల ఆహారధాన్యాల దిగుబడి ఉంటుందని అంచనా వేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 48 వేల టన్నుల ఎరువుల నిల్వలు ఉన్నాయని, వాటిని రాష్టానికే కేటాయించే విధంగా కేంద్రాన్ని ఒప్పిస్తామని ఆయన చెప్పారు. ఇంత వరకు రైతులకు సరఫరా చేసిన ఎరువుల వివరాలను కూడా ఆయన మీడియాకు అందించారు.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications