నాగార్జునరెడ్డి రాజీనామాను తిరస్కరించిన ప్రధాన న్యాయమూర్తి

కాగా, రాష్ట్ర హైకోర్టు వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. హైకోర్టులోకి ప్రవేశాన్ని పోలీసులు పరిమితం చేశారు. కేసులు ఉన్న న్యాయవాదులను మాత్రమే లోనికి అనుమతిస్తున్నారు. హైకోర్టు వద్ద దాదాపు 2 వేల మంది పోలీసులు మోహరించారు. సెప్టెంబర్ 17వ తేదీన న్యాయవాదులు ఆందోళన కార్యక్రమాలకు దిగవచ్చుననే ఉద్దేశంతో పోలీసులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. హైకోర్టులో పరిస్థితిని మెరుగు పరచాలని, లేదంటే తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు కొలీజయం ప్రభుత్వాన్ని హెచ్చరించింది. హైకోర్టు కొలీజియం సమావేశమై పరిస్థితిని సమీక్షించింది.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications