కాంగ్రెసులో తెలంగాణ కలవరం: ప్రజాప్రతినిధులకు డి శ్రీనివాస్ లేఖ

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు సంయమనం పాటించాలని డీఎస్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వ్యక్తిగతంగా రాసిన లేఖల్లో ఆ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కట్టుబడి ఉన్నారని డీఎస్ అందులో పేర్కొన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చే పనిలో ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతల పరస్పర విమర్శలు, ప్రకటనలు ప్రాంతీయ ద్వేషాలు రగిల్చే విధంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నేతలు తమ అభిప్రాయాలను అంతర్గతంగా వెల్లడించాలి తప్ప, మీడియాకు ఎక్కి అనవసర విమర్శలు చేయవద్దని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ప్రతిష్ఠను పెంచేందుకు అందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
More From
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications