కలుషిత ఆహారం తిని 40 మంది వైద్యులకు అస్వస్థత

Hyderabad
హైదరాబాద్‌: రాజధాని హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో కలుషిత ఆహారం తిని 40మంది వైద్యులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఆసుపత్రిలో ఓసదస్సులో 40మంది వైద్యులు పాల్గొన్నారు. సమావేశం మధ్యలో స్నాక్స్ తీసుకునే సమయంలో పద్మారావునగర్‌లోని ఓ బేకరీ నుంచి తెచ్చిన ఆహారపదార్థాలను వీరు తిన్నారు. ఐతే ఆ పదార్థాలు తిన్న తరువాత శనివారం నుంచి వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. ఆయా వైద్యులు తమ తమ ప్రాంతాల్లో చికిత్స చేయించుకుంటున్నట్లు సమాచారం. కాగా సంబంధిత అధికారులు పద్మారావునగర్ లోని ఆ బేకరీని పరిశీలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+