తెలంగాణ న్యాయవాదులతో ప్రభుత్వ ఒప్పందంపై గరం

తెలంగాణ న్యాయవాదులతో ప్రభుత్వం జరిపే చర్చలకు తమకు కూడా భాగం కల్పించాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని శైలజానాథ్ విమర్శించారు. ప్రభుత్వం తెలంగాణ న్యాయవాదులతో చేసుకున్న లిఖితపూర్వక ఒప్పందం అనేక సమస్యలకు కారణమవుందని ఆయన అన్నారు. తెలంగాణ న్యాయవాదులతో చేసుకున్న ఒప్పందం విషయంలో చట్టపరమైన, రాజ్యాంగపరమైన అంశాలను పరిశీలిస్తామని తమకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications