ఈనాడు, సాక్షి డైలీల వైరం: భౌతిక దాడులకు దారి తీస్తోందా?

ఒక వార్తకు సంబంధించి 1,104 విద్యుత్ యూనియన్ నాయకులు సాక్షి దినపత్రిక కార్యాలయానికి వచ్చి వివరణ ఇస్తున్న సమయంలో ఈనాడు స్టాఫ్ రిపోర్టర్ వాసుదేవరావు, ఫొటోగ్రాఫర్ రవికుమార్, ఈటీవీ కంట్రిబ్యూటర్ జగదీష్ బలవంతంగా కార్యాలయంలోకి చొచ్చుకువచ్చారని, లోనికి అనుమతించని ఆఫీస్ బాయ్ పై దాడి చేశారని సాక్షి రాసింది. సాక్షి సిబ్బందిని దుర్బాషలాడుతూ దాడులకు దిగారని ఆరోపించింది. దీనిపై సాక్షి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు సాక్షి తెలిపింది.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications