వైయస్ బావమరిది హరితపై విచారణ: 7 కమిటీలు

వైయస్ బావమరిది, జగన్ మామ ఆయిన రవీంద్రనాథ్ రెడ్డిపై గత కొద్దికాలంగా ప్రతిపక్షాలు విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే. కడప జిల్లాలో సైతం కార్పోరెటర్ సమావేశంలో మేయరుగా సీటులో కూర్చుంటే కడప తెలుగు దేశం కార్పోరెటర్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తెలుగుదేశం, సిపిఎం, భారతీయ జనతా పార్టీ దామరచర్లలో హరిత ముందు వారు భారీస్థాయిలో నిరసత తెలిపారు. ఈ నేపథ్యంలో విచారణకు ప్రభుత్వం అనుమతించింది.












Click it and Unblock the Notifications