Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లగడపాటి మొదటి భార్య పద్మపై లాయర్ శ్రీనివాస రెడ్డి ఫిర్యాదు

Lagadapati Rajagopal
విజయవాడ: కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. లగడపాటి మొదటి భార్య పద్మ నుంచి తనకు ప్రాణహాని ఉందని శ్రీనివాస రెడ్డి అనే న్యాయవాది పోలీసు కమిషనర్ సీతారామాంజనేయులుకు ఫిర్యాదు చేశారు. తనకు భద్రత కల్పించాలని ఆయన కోరారు. తనపై 2008లో జరిగిన యాసిడ్ దాడిలో పద్మ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని తాను బార్ కౌన్సిల్ కు కూడా తెలిపినట్లు ఆయన చెప్పారు. తన రక్షణ కోసం బార్ కౌన్సిల్ ప్రతినిధులు రాష్ట్ర డిజిపి అరవింద రావును, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలుస్తారని ఆయన అన్నారు.

లగడపాటి రెండో పెళ్లి విషయంలో తన పాత్ర ఉందనే ఆరోపణతో పద్మ తనను లక్ష్యంగా చేసుకున్నట్లు శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. తనపై దాడిలో లగడపాటి రాజగోపాల్ పాత్ర ఉందా, పద్మ తండ్రి పర్వతనేని ఉపేంద్ర పాత్ర ఉందా, పద్మ పాత్ర ఉందా అనేది తెలియాల్సి ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం మాత్రం తనకు పద్మ నుంచి ప్రాణహాని ఉందని ఆయన అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+