తెరాస అధినేత కెసిఆర్ సోనియా గాందీ తొత్తు: నామా నాగేశ్వరరావు ఫైర్

బిల్లు పెడితే ఓటు వేయకుంటే తెలుగు దేశం తప్పు అవుతుందని, కాని మేం తెలంగాణకు అనుకూలం కాబట్టి బిల్లు ప్రవేశ పెడితే మొదటి ఓటు మేమే ఓటు వేస్తామన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇస్తానని చెప్పకముందే ఆమె చెప్పింది అని కెసిఆర్ అనడాన్ని బట్టి చూస్తుంటే ఆమెకు తొత్తుగా వ్యవహరిస్తున్నట్టున్నాడని అన్నారు. తెలంగాణ బిల్లును కూడా ప్రవేశ పెట్టలేని కాంగ్రెస్ కు మళ్లీ ఆయన అనుకూలంగా మాట్లాడటం ప్రారంభింటాడని, ఇందులో ఏదో మతలబు ఉందని ప్రజలు గ్రహించాలని ఆయన కోరారు.
సోనియా తెలంగాణకు అనుకూలంగా ఉంటే ఇంత వరకు నోరు ఎందుకు మెదపటం లేదని, బిల్లును ప్రవేశ పెట్టడానికి చొరవ ఎందుకు తీసుకోవటం లేదో కెసిఆర్ సమాధానం చెప్పాలన్నారు. అంతే కాకుండా ఒకసారి సోనియాను తిట్టడం, మరోసారి పొగుడుతున్న కెసిఆర్ కూడు ఎప్పుడైనా బిల్లు ప్రవేశ పెట్టమని అడిగాడా అని ఆయన ప్రశ్నించారు. డిసెంబర్ 9న తెలంగాణపై చిదంబరం ప్రకటన చేస్తే మొదట రాజీనామా చేసింది కాంగ్రెస్ ఎంపీనే అని, అయినా ఎవరి ప్రాంతంపై వారికి అభిమానం ఉంటుందని అన్నారు. ప్రజల ప్రాంతీయ ఆభిమానాలను బట్టి ఆయా రాజకీయ నాయకులు నిర్ణయం తీసుకుంటారన్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications