జగన్ ఓదార్పు ఎఫెక్ట్: నెల్లూరు డిసిసి అధ్యక్షుడు గోపాల్ రెడ్డికి షోకాజ్

పార్టీతో 15 ఏళ్లుగా ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని గోపాల్ రెడ్డి 15వ తేదీ డిసిసి సమావేశానికి ఆహ్వానించామని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని, పాల్పడితే చర్యలు తప్పవని ఆ సమావేశంలో చెప్పామని, అయినా వినకుండా గోపాల్ రెడ్డి పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని డిఎస్ తన లేఖలో వివరించారు. డిసిసి అధ్యక్ష పదవి చాలా కీలకమైందని, ఆ హోదాలో ఉంటూ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ ఉద్దేశ్యపూర్వకంగా వ్యాఖ్యలు చేశారని డిఎస్ అన్నారు. పార్టీ అనుమతి లేని కార్యక్రమాల్లో పాల్గొనవద్దని చెప్పినప్పటికీ గోపాల్ రెడ్డి పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. వైయస్ జగన్ ఓదార్పు యాత్రను పార్టీ అనుమతి లేని కార్యక్రమంగా పరిగణిస్తూ డిఎస్ గోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేశారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications