జగన్ ఓదార్పు ఎఫెక్ట్: నెల్లూరు డిసిసి అధ్యక్షుడు గోపాల్ రెడ్డికి షోకాజ్

పార్టీతో 15 ఏళ్లుగా ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకుని గోపాల్ రెడ్డి 15వ తేదీ డిసిసి సమావేశానికి ఆహ్వానించామని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని, పాల్పడితే చర్యలు తప్పవని ఆ సమావేశంలో చెప్పామని, అయినా వినకుండా గోపాల్ రెడ్డి పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని డిఎస్ తన లేఖలో వివరించారు. డిసిసి అధ్యక్ష పదవి చాలా కీలకమైందని, ఆ హోదాలో ఉంటూ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ ఉద్దేశ్యపూర్వకంగా వ్యాఖ్యలు చేశారని డిఎస్ అన్నారు. పార్టీ అనుమతి లేని కార్యక్రమాల్లో పాల్గొనవద్దని చెప్పినప్పటికీ గోపాల్ రెడ్డి పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. వైయస్ జగన్ ఓదార్పు యాత్రను పార్టీ అనుమతి లేని కార్యక్రమంగా పరిగణిస్తూ డిఎస్ గోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేశారు.
More From
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications