హైకోర్టు బెంచ్ కోసం ఆందోళనకు దిగుతున్న బెజవాడ లాయర్లు

హైకోర్టు బెంచ్ సాధన కోసం ఈ నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కోర్టుల్లో విధులు బహిష్కరించాలని జెఎసి పిలుపునిచ్చింది. కోస్తాంధ్ర, ఉత్తారంధ్ర బార్ అసోసియేషన్లు గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రధాన న్యాయమూర్తులకు వినతిపత్రాలు సమర్పిస్తాయి. ఆ తర్వాత ఆందోళనను ఉధృతం చేయనున్నట్లు జెఎసి నాయకులు చెప్పారు. సోమవారం నుంచి ఆమరణ నిరాహార దీక్షలు ప్రారంభమవుతాయి.












Click it and Unblock the Notifications