మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మైక్రో ఫైనాన్స్ వేధింపులకు మెదక్ లో మరో యువకుడి బలి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Medak District
మెదక్: మైక్రో ఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేక మరో యువకుడు బలి అయ్యాడు. మెదక్ జిల్లాలోని చిన్న శంకరంపేట మండలంలోని సంగాయిపల్లి గ్రామానికి చెందిన నర్సాగౌడ్ అనే యువకుడు బుధవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. తన సూసైడ్ నోట్ లో మైక్రో ఫైనాన్స్ వేధింపులే కారణమంటూ పేర్కొన్నాడు. ఆయన్ను ఆసుపత్రికి తరలించే లోపే మరణించాడు.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇటీవలి కాలంలో మైక్రో పైనాన్స్ వేధింపులు తట్టుకోలేక చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఆవసరానికి అధిక వడ్డీకి అప్పు తీసుకోవడం దానిని తీర్చడానికి నానా యాతనలు పడటం గ్రామాల్లో సాధారణంగా జరుగుతోంది. అప్పు తీర్చక పోవటంతో డబ్బు ఇచ్చిన వ్యక్తి అప్పు తీసుకున్న వాడిని వేధింపులకు గురుచేయడం పరిపాటిగా మారింది. దీంతో కొందరు ఆ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు. ఇటీవలి కాలంలో వరంగల్, నిజామాబాద్ లలోను మైక్రో ఫైనాన్స్ బలవన్మరణాలో చోటు చేసుకున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X