మైక్రో ఫైనాన్స్ వేధింపులకు మెదక్ లో మరో యువకుడి బలి

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇటీవలి కాలంలో మైక్రో పైనాన్స్ వేధింపులు తట్టుకోలేక చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఆవసరానికి అధిక వడ్డీకి అప్పు తీసుకోవడం దానిని తీర్చడానికి నానా యాతనలు పడటం గ్రామాల్లో సాధారణంగా జరుగుతోంది. అప్పు తీర్చక పోవటంతో డబ్బు ఇచ్చిన వ్యక్తి అప్పు తీసుకున్న వాడిని వేధింపులకు గురుచేయడం పరిపాటిగా మారింది. దీంతో కొందరు ఆ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు. ఇటీవలి కాలంలో వరంగల్, నిజామాబాద్ లలోను మైక్రో ఫైనాన్స్ బలవన్మరణాలో చోటు చేసుకున్నాయి.
More From
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications