20 మంది ఎమ్మెల్యేల రాజీనామా: సంక్షోభంలో యెడ్యూరప్ప ప్రభుత్వం

ఇటీవలి పునర్వ్యస్థీకరణలో తమకు మంత్రి పదవులు రాకపోవడంతో, కనీసం కార్పొరేషన్ పదవులు కూడా దక్కకపోవడంతో రేణుకాచార్య నాయకత్వంలో అసమ్మతి గ్రూపు శాసనసభ్యులు ఏకమయ్యారు. కర్ణాటక పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి బోర్డు భూయజమానులకు నష్టపరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాలపై గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కు నివేదిక సమర్పించడంతో అసమ్మతికి పునాదులు పడ్డాయి. కాగా, తన ప్రభుత్వానికి ఏ విధమైన ఢోకా లేదని యెడ్యూరప్ప అంటున్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications