విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్యేను విజయవాడ కనకదుర్గ గుడిలోకి అడ్డుకున్న ఈవో

By Srinivas
|
Google Oneindia TeluguNews

M Srinivas
విజయవాడ:విజయవాడ కనకదుర్గ గుడిలోకి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ని విజయవాడ కనకదుర్గ ఆలయ ఈవో విజయ్ కుమార్ అడ్డుకున్నారు. ఎమ్మెల్ల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయన కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం ఆలయంలోని అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లారు. వారికి విఐపి పాస్ ఉండటంతో వారు విఐపి లైన్లో క్యూ కట్టారు. ఆయితే ఎమ్మెల్యేను ఆయన కుటుంబ సభ్యులను ఈవో అడ్డుకొన్నారు. దీంతో ఎమ్మల్యేకు, ఈవోకి మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది.

తమకు విఐపి కార్టు ఉందని, అయనా తమను అమ్మవారి దర్శనానికి పంపించక పోవడమేమిటని ఆయన ప్రశ్నించారు. అయినప్పటికీ ఈవో ససేమీరా ఆనటంతో విధిలేని పరిస్థితిల్లో ఎమ్మెల్యే శ్రీనివాస్ విఐపి క్యూలైన్లోనే మౌన ప్రదర్శనకు దిగారు. ఈవో ప్రోటోకాల్ పాటించటం లేదని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రోశయ్య ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X