జగన్ కు చిత్తూరు డిసిసి షాక్: చెవిరెడ్డిపై పిసిసికి ఫిర్యాదు

నెల్లూరు, తిరుపతి, కడప తదితర పలు జిల్లాల్లో జగన్ కు కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు పలుకుతున్నారు. అయితే ఆయా ప్రాంతాల్లో జగన్ వర్గానికి సంబంధం లేని జిల్లా స్థాయి నాయకులు ఓదార్పును ఆనుకూలంగా గాని, వ్యతిరేకంగా గాని స్పందించటం లేదు. కేవలం ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితర పై స్థాయి నేతలు మాత్రమే మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా జిల్లాస్థాయి నాయకులు ఓదార్పుకు వ్యతిరేకంగా మాట్లాడకున్నప్పటికీ ఆయన వర్గానికి చెందిన చెవిరెడ్డిపై విమర్శలతో సరిపెట్టకుండా ఏకంగా పిసిసికి ఫిర్యాదు చేస్తామని చెప్పటంతో తిరుపతి జగన్ వర్గ కాంగ్రెస్ సభ్యులు కంగుతిన్నారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications