ప్రైవేటే మాఫియా ఏర్పడింది: మైక్రో ఫైనాన్స్ సంస్థలపై చంద్రబాబు

మైక్రో ఫైనాన్స్ రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం సాగిస్తామని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ల వల్ల మైక్రో ఫైనాన్స్ వలలో పేదలు చిక్కుకునే పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. మైక్రో ఫైనాన్స్ చట్టాన్ని సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని, 40 నుంచి 60 శాతం వడ్డీరేట్లు విధిస్తున్నాయని ఆయన అన్నారు.
More From
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications