ప్రైవేటే మాఫియా ఏర్పడింది: మైక్రో ఫైనాన్స్ సంస్థలపై చంద్రబాబు

మైక్రో ఫైనాన్స్ రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం సాగిస్తామని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ల వల్ల మైక్రో ఫైనాన్స్ వలలో పేదలు చిక్కుకునే పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. మైక్రో ఫైనాన్స్ చట్టాన్ని సవరించాలని ఆయన డిమాండ్ చేశారు. మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని, 40 నుంచి 60 శాతం వడ్డీరేట్లు విధిస్తున్నాయని ఆయన అన్నారు.
More From
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications