కొడుకు లోకేష్ చానెల్ ఉద్వాసనలు: మీడియాపై చంద్రబాబు చిర్రుబుర్రు

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఆందోళన చేస్తున్న స్టూడియోఎన్ బాధిత ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత జర్నలిస్టులు ట్రస్గ్ భవన్ వద్ద బిక్షాటన చేశారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ అఖిలపక్ష సమావేశం జరుగుతుందని తెలిసి, వినతి పత్రం ఇవ్వడానికి వస్తే తమని అరెస్ట్ చేయించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మైక్రో ఫైనాన్స్ బాధితుల ఆత్మహత్యలపై ఆందోళన చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమ బాధలు పట్టించుకోవడంలేదన్నారు. ఏ కారణం చూపకుండా స్టూడియోఎన్ ఉద్యోగులను రేపటి నుంచి రావద్దని చెప్పి తొలగించారని చెప్పారు. సమయం కూడా ఇవ్వకుండా ఇలా తొలగిస్తే ఉద్యోగుల కుటుంబాల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. ఒక జర్నలిస్ట్ నిన్న ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని తెలిపారు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. తొలగించినవారిని వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications