రాయపాటిపై కోటి రూపాయలకు కన్నా లక్ష్మినారాయణ పరువు నష్టం దావా

నష్టపరిహారంతో పాటు రాయపాటి ఇకపై ఆరోపణలు చేయకుండా శాశ్వత ఇంజంక్షన్ ఉత్తర్వులు ఇప్పించాలని కూడా పిటిషన్లో కోరారు. సీనియర్ న్యాయవాది ఆరెగకూటి సంజీవరెడ్డితో మంగళవారం జిల్లా కోర్టులో దావా వేశారు. కోర్టు ఫీజుగా లక్ష రూపాయలు చెల్లించారు. మంత్రి కన్నాను మధు కోడాతో పోలుస్తూ ఎంపీ రాయపాటి అవినీతి ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూలై 21న తన న్యాయవాదితో రాయపాటికి లీగల్ నోటీస్ జారీ చేశారు. అయితే, మూడు నెలలు గడచినా దానిపై రాయపాటి స్పందించలేదు. రోశయ్య మంత్రివర్గంలో అవినీతిపరులున్నారని, వారిని తొలగించకపోతే పార్టీకి భవిష్యత్తులో పరాజయం తప్పదని ధ్వజమెత్తారు. దీంతో మంత్రి కన్నా పరువు నష్టం దావా దాఖలు చేశారు.
More From
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications