బంజారాహిల్స్ లోని మినిస్టర్స్క్వార్టర్స్ను ముట్టడించిన బిఇడి విద్యార్థులు
కాగా మెరిట్ ప్రకారమే ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరాహార దీక్ష చేపట్టి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్, జ్యోతిల పరిస్థితి విషమంగా ఉంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఐదుగురు బిఇడి విద్యార్థులు ఇందిరాపార్కు వద్ద నిరాహార దీక్షకు పూనుకున్న విషయం తెలిసిందే. ఆరోగ్యం క్షీణించిందని వారిని పోలీసులు గాంధీ ఆసుపత్రిలో చేర్చారు.
Comments
Story first published: Sunday, October 24, 2010, 11:14 [IST]