బెజవాడలో బాలుడి దారుణ హత్య: ప్రార్థనామందిరం తగాదాలే కారణం?

సోమవారం పాఠశాలలో బ్రేక్ సమయం వరకు ఉన్న అలీ ఆ తరువాత కనిపించలేదని పాఠశాల ప్రధానోపాద్యాయుడు చెబుతున్నారు. దీంతో అలీ కిడ్నాప్ కు గురయినట్లు తల్లిదండ్రులు భావించారు. అలీ తండ్రి స్థానిక మసీదులో అధ్యక్షుడుగా ఎన్నుకోబడ్డాడు. మసీదు కార్యవర్గ కమిటీలో విభేదాలే అలీ మృతికి కారణమని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. అలీ తండ్రిని అధ్యక్షుడు కావడాన్ని జీర్ణించుకోలేని ప్రత్యర్థులు అలీ కిడ్నాప్ చేసి, హతమార్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆస్తి తగాదాలు కూడా కారణం కావచ్చని భావిస్తున్నారు. అలీ మృతదేహం దగ్గర సైకిల్ పడి ఉంది. బాలుడు సైకిల్ పై 12 కిలోమీటర్ల దూరం రాలేడు. కాబట్టి ఎవరో ఇతరులు సైకిల్ పై తీసుకువచ్చి హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు.
More From
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా












Click it and Unblock the Notifications