పిసిసి పదవిపై ఆశ పడుతున్న వైయస్ జగన్ కు మొండిచెయ్యే?

పార్టీ అనుబంధ యువజన కాంగ్రెసు కమిటీలను రద్దు చేయడంపై వైయస్ జగన్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ కు మద్దతిస్తుండడం వల్లనే వాటిని రద్దు చేశారని ఇప్పటికే జగన్ వర్గానికి చెందిన అంబటి రాంబాబు మండిపడ్డారు. యువజన కాంగ్రెసు కమిటీల పునర్నియామకం వ్యవహారం కొనసాగుతున్నట్లు చెబుతున్నారు. ఇందులో జగన్ పై అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. జగన్ పై అభిప్రాయం అడుగుతూ ఆయన పట్ల వ్యతిరేకంగా ఉన్నారా, సానుకూలంగా ఉన్నారా అనే విషయాన్ని రాబడుతున్నారు. వ్యతిరేకంగా ఉన్నవారికి మాత్రమే స్థానం కల్పిస్తున్నట్లు సమాచారం. అనుకూలంగా ఉన్నవారిని పక్కన పెడుతున్నారని వినికిడి. ఈ వ్యవహారాన్ని బట్టి జగన్ పట్ల పార్టీ అధిష్టానం ఎంత వ్యతిరేకంగా ఉందో అర్థమవుతోందని అంటున్నారు. అందువల్ల పిసిసి అధ్యక్షుడిగా డి. శ్రీనివాస్ స్థానంలో జగన్ ను నియమించే అవకాశాలు ఎంత మాత్రం లేవని అంటున్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications