పిసిసి పదవిపై ఆశ పడుతున్న వైయస్ జగన్ కు మొండిచెయ్యే?

పార్టీ అనుబంధ యువజన కాంగ్రెసు కమిటీలను రద్దు చేయడంపై వైయస్ జగన్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. జగన్ కు మద్దతిస్తుండడం వల్లనే వాటిని రద్దు చేశారని ఇప్పటికే జగన్ వర్గానికి చెందిన అంబటి రాంబాబు మండిపడ్డారు. యువజన కాంగ్రెసు కమిటీల పునర్నియామకం వ్యవహారం కొనసాగుతున్నట్లు చెబుతున్నారు. ఇందులో జగన్ పై అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. జగన్ పై అభిప్రాయం అడుగుతూ ఆయన పట్ల వ్యతిరేకంగా ఉన్నారా, సానుకూలంగా ఉన్నారా అనే విషయాన్ని రాబడుతున్నారు. వ్యతిరేకంగా ఉన్నవారికి మాత్రమే స్థానం కల్పిస్తున్నట్లు సమాచారం. అనుకూలంగా ఉన్నవారిని పక్కన పెడుతున్నారని వినికిడి. ఈ వ్యవహారాన్ని బట్టి జగన్ పట్ల పార్టీ అధిష్టానం ఎంత వ్యతిరేకంగా ఉందో అర్థమవుతోందని అంటున్నారు. అందువల్ల పిసిసి అధ్యక్షుడిగా డి. శ్రీనివాస్ స్థానంలో జగన్ ను నియమించే అవకాశాలు ఎంత మాత్రం లేవని అంటున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications