మెదక్ జిల్లా రోడ్డు ప్రమాదంలో ఏడుగురు బీదర్ వాసుల మృతి

Medak District
మెదక్: మెదక్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జహీరాబాద్ మండలం రంజోల్ వద్ద లారీ, సుమో ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు గాయపడ్డారు. మరణించినవారిలో ఓ చిన్నారి, సహా ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.

మృతులు కర్ణాటకలోని బీదర్‌కు చెందినవారు. వీరంతా హైదరాబాద్ నుంచి బీదర్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. హజ్ యాత్రికులకు వీడ్కోలు చెప్పి వారు తమ స్వస్థలం బీదర్ కు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంతో రంజోల్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+