మాకొద్దీ మైక్రో రుణాలు: చంద్రబాబుతో మైక్రో బాధితుల మొర

సూక్ష్మ బాధితుల కోసమే తెలుగు దేశం శనివారం నుండి ఆందోళనలు నిర్వహించనుందని చెప్పారు. తమకు ఫీజు రీయింబర్స్ మెంటులు కూడా అందడం లేదని కొందరు విద్యార్థులు చంద్రబాబుతో మొరపెట్టుకోగా ఆ విషయమై ప్రభుత్వంతో పోరాడుతానని చెప్పారు. ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు తెదేపా పోరాడుతుందన్నారు. ప్రభుత్వానికి అన్నివైపులనుండి ఆదాయం పెరిగినప్పటికీ ప్రజల సమస్యను మాత్రం పట్టించుకోవటం లేదన్నారు. అవినీతి పరులకు కొమ్ముకాయడానికే సమయం సరిపోతుందని ఎద్దేవా చేశారు.
కాగా అంతకుముందు శామీర్ పేటకు వస్తున్న చంద్రబాబునాయుడిని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, పోలీసులు వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు చంద్రబాబు కారుకు అడ్డుగా నిలబడి వెళ్లనీయక పోవటందో టీడీపీ, తెరాసల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త ముదిరి ఘర్షణకు దారి తీసింది. పోలీసులు తెరాస కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications