మాకొద్దీ మైక్రో రుణాలు: చంద్రబాబుతో మైక్రో బాధితుల మొర

సూక్ష్మ బాధితుల కోసమే తెలుగు దేశం శనివారం నుండి ఆందోళనలు నిర్వహించనుందని చెప్పారు. తమకు ఫీజు రీయింబర్స్ మెంటులు కూడా అందడం లేదని కొందరు విద్యార్థులు చంద్రబాబుతో మొరపెట్టుకోగా ఆ విషయమై ప్రభుత్వంతో పోరాడుతానని చెప్పారు. ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు తెదేపా పోరాడుతుందన్నారు. ప్రభుత్వానికి అన్నివైపులనుండి ఆదాయం పెరిగినప్పటికీ ప్రజల సమస్యను మాత్రం పట్టించుకోవటం లేదన్నారు. అవినీతి పరులకు కొమ్ముకాయడానికే సమయం సరిపోతుందని ఎద్దేవా చేశారు.
కాగా అంతకుముందు శామీర్ పేటకు వస్తున్న చంద్రబాబునాయుడిని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, పోలీసులు వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు చంద్రబాబు కారుకు అడ్డుగా నిలబడి వెళ్లనీయక పోవటందో టీడీపీ, తెరాసల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త ముదిరి ఘర్షణకు దారి తీసింది. పోలీసులు తెరాస కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
-
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
CSK vs RCB: ఓటమికి కారణమెవరంటే ? నిజాయితీగా చెప్పేసిన రుతురాజ్..! -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
నరసాపురం To అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే వేళ ఊహించని ట్విస్ట్..!! -
షాకిచ్చిన నటాషా.. హార్దిక్ లైఫ్లో ఊహించని ట్విస్ట్! -
గంటన్నారలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
36 రోజులపాటు ఇంటర్నెట్ బంద్.. సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications