తెలంగాణలోనే వచ్చే శాసనసభ సమావేశాలు: కె తారకరామారావు

తెలుగుదేశం హయాంలో వ్యవసాయాన్ని పక్కన పెట్టిన చంద్రబాబునాయుడు ఇప్పుడు రైతుల గురించి మొసలి కన్నీరు కార్చడం విడ్డూరమన్నారు. ఆయనకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. ఆయన హయాంలోనే ఎక్కువ రైతుల ఆత్మహత్యలు జరిగాయని గుర్తు చేశారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించని చంద్రబాబు తెలంగాణలో పర్యటించడం విడ్డూరమన్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications