తెలంగాణలోనే వచ్చే శాసనసభ సమావేశాలు: కె తారకరామారావు
తెలుగుదేశం హయాంలో వ్యవసాయాన్ని పక్కన పెట్టిన చంద్రబాబునాయుడు ఇప్పుడు రైతుల గురించి మొసలి కన్నీరు కార్చడం విడ్డూరమన్నారు. ఆయనకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. ఆయన హయాంలోనే ఎక్కువ రైతుల ఆత్మహత్యలు జరిగాయని గుర్తు చేశారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించని చంద్రబాబు తెలంగాణలో పర్యటించడం విడ్డూరమన్నారు.
Comments
తెలంగాణ కె తారకరామారావు కె చంద్రశేఖర రావు అసెంబ్లీ సీమాంధ్ర హైదరాబాద్ telangana chandrababu naidu assembly seemandhra hyderabad
Story first published: Thursday, November 4, 2010, 16:24 [IST]