తుఫానుపై అధికారులతో ముఖ్యమంత్రి రోశయ్య సమీక్ష

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోనే మంత్రులు ఉండాలని ముఖ్యమంత్రి మంత్రులను ఆదేశించారు. తుఫానుపై ప్రభుత్వం ఆప్రమత్తంగానే ఉందన్నారు. తుఫాను ప్రభావం అధికంగా ఉండవచ్చని అంచనా వేస్తున్న ప్రకాశం, గుంటూరు, కృష్ణ, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. ఆయా జిల్లాల్లో పనిచేస్తున్న కలెక్టర్లకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.కాగా ముఖ్యమంత్రి రోశయ్య గుంటూరు పర్యటన రద్దయింది. వాతావరణం అనుకూలించక పోవటంతే ఆయన పర్యటన రద్దయింది.
More From
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications