మొద్దు శీను హత్య కేసులో ఓం ప్రకాశ్ కి జీవిత ఖైదు విధించిన కోర్టు

మొద్దుశీనును ఓం ప్రకాశ్ 2008 నవంబర్ 9వ తేదీన కారాగారంలోనే చంపాడు. తాను రామకోటి రాసుకుంటూ ఉండగా మొద్దుశీను తనను డిస్టర్బ్ చేశాడని దాంతో కోపమొచ్చి తాను అతన్ని డంబుల్ తీసుకొని చంపినట్టు చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు పరిటాల రవిని మద్దెల చెర్వు సూరి కళ్లలో సంతోషాన్ని చూడడానికే తాను చంపానని మొద్దుశీను ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఆ కేసులో కారాగార శిక్ష అనుభవస్తున్న మొద్దు శీనును ఓం ప్రకాశ్ రెండేళ్ల క్రితం చంపాడు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications